A9 న్యూస్ ప్రతినిధి మెదక్:

*సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చేగుంటలో ఘనంగా…

*మాజీ ఎంపీపీ తాజా మాసుల శ్రీనివాస్ వెల్లడి…

మెదక్ జిల్లా చేగుంట గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనంతరం అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలోభారతదేశానికి స్ఫూర్తి ప్రధాత.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేర్చిన తల్లి.. సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాజీ ఎంపీపీ మాసులు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ మొజమీల్, మహేష్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్, నాయక్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, పిసెర్మెన్ సోమ వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మద్దూరి రాజు, దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అంకాన్నగారి సాయి కుమార్ గౌడ్, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, మైనారిటీ సెల్ అధ్యక్షులు తయబ్, జిల్లా మహిళా నాయకురాలు కురుమ లక్ష్మి, సీనియర్ నాయకులు పుర్ర అగం శంకరయ్య, అశోక్, స్వామి, సంతోష్, శ్రీను నాయక్, కిషన్ నాయక్, భాస్కర్ నాయక్, నజీర్ వివిధ గ్రామ అద్యక్షులు యూత్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *