Category: మెదక్ జిల్లా

కొత్త పథకం వచ్చింది-పల్లెల్లో ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్న కొత్త సర్పంచులు:

గ్రామీణ ప్రాంతాలలో 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు యువకులు పోటాపోటీ ఇప్పటినుండే అనారోగ్యం చేత బాగు లేనివారు గుండెపోటుతో మరణించిన వారు ఎప్పుడు చనిపోతారా ఎప్పుడు నేను ముందుగా వెళ్లి డబ్బులు పంచుతానా ఆర్థిక సాయం అందజేస్తానా కాబోయే సర్పంచులు…

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి* 

మెదక్ జిల్లా: జనవరి 31 మెదక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏళ్ల చిరుత మృత్యువాత పడింది.చిరుతపులి. నడిరోడ్డుపై తీవ్రగాయాలతో అవస్థ పడుతున్న దాన్ని…

ఎంపీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు:

మాసాయిపేట మెదక్ జనవరి 26 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం భారతీయ జనతా పార్టీ ఎంపీ కార్యాలయం ముందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారని తెలిపారు…

చదువుకునే పాఠశాలలో కూలీలుగా మారిన విద్యార్థులు:

సంగారెడ్డి జిల్లా: జనవరి 25 విద్యాబుద్ధులు నేర్చుకో వాల్సిన విద్యార్థులతో తట్ట,పార చేత పట్టించి దినసరి కూలీల మాదిరిగా విద్యార్థుల చేతులు కాయలు కాసేలా మట్టిపనులు చేయించిన ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. పాఠశాలలో విద్యార్థులను…

వామ్మో ఈ గ్రామ కార్యదర్శి మాకొద్దు*:

*ఇంద్రమ్మ ఇండ్లు మొత్తం రెడ్డిలకే ఇంత ఘోరం ఎక్కడ చూడలేదు ప్రజల ఆవేదన* మాసాయిపేట తూప్రాన్ జనవరి 23 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోన మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ చావడి దగ్గర ప్రజా పాలన కార్యక్రమం భాగంగా గ్రామసభలో…

జాతీయ రహదారి నేషనల్ హైవే ప్రక్కన నిల్చున్న వ్యక్తి బైక్ డి

జిఎంఆర్ వీధి దీపాలు లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో యాక్సిడెంట్… మాసాయిపేట జనవరి 21: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో రోడ్డు మీద తూప్రాన్ వెళ్లడానికి ప్రయాణికుడు బస్సు, ఆటో కోసం నిలబడి ఉన్నారని తెలిపారు. అనంతరం…

మంత్రి కొండ సురేఖతో ఆత్మీయ సమ్మేళనం*:

మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండ సురేఖ మంత్రి తో చేగుంట జర్నలిస్టులతో పాటు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో టి పి సి సి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సేవాదళ్ ఈ యాదగిరి యాదవ్ కిసాన్ సేల్…

అన్న ను చంపిన తమ్ముడు (శివంపేట్ నాను తండా):

*ఫిర్యాదు అందిన 08 గంటల లోపే నిందితున్ని అరెస్టు, రిమాండ్ – తపోగినే సి ఐ రంగ కృష్ణ.* తూప్రాన్ జనవరి 18 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శివంపేట మండలం నాను తండా గ్రామంలో చందర్ అనే వ్యక్తికి…

ఎల్లమ్మ గుడిలో దొంగతనం:

శనివారం నాడు18.01.2025 నాడు ఉదయం ఉదయం అందజ 7:00 గంటలకు రామాయంపేట టౌన్ లో గల ఎల్లమ్మ టెంపుల్ నందు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి లోపలికి వెళ్లి గుడి తాళం పగుల అందులో ఉన్న డబ్బుల హుండీనీ…

పేదవారికి కళ్యాణ లక్ష్మి గొప్ప వరం:

A9 news చేగుంట మెదక్ ప్రతినిధి జనవరి 18 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో -70 మందికి,నార్సింగ్ మండల కేంద్రంలో -21 మొత్తం 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మీ పథకం ద్వారా 91,10,556-00 రూపాయలు పంపిణీ సభలోనే ఈ…