నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు:

హైదరాబాద్:ఏప్రిల్ 14 తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు జారీ కానున్నాయి, రాజ్యాంగ నిర్మాత…

తాళ్ల రాంపూర్ లో దగ్నమైన ఈతవనం – మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు:

*విడిసి లను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు. A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్లారంపూర్ గ్రామంలో విడిసి కి గౌడ కులస్తులకు గత 9 నెలలుగా కళ్లు విక్రయంలో గౌడ కులస్తులు సాంఘిక భహిష్కరణలో ఉండగా తాజాగా…

ములుగు, జనగామ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం:

జనగామ జిల్లా: జనగామ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ, లింగాల, గణపురం,రఘునాధపల్లి, మండలంలో కురిసిన వర్షానికి…

ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి:

హైదరాబాద్:ఏప్రిల్ 13 హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకు రన్నింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు. ఈ…

మేడారం అడవుల్లో పులి సంచారం:

ములుగు జిల్లా ఏప్రిల్13 ములుగు జిల్లాలో మరో సారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి…

*బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్:

హన్మకొండ:ఏప్రిల్ 13 బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి నిచ్చారు. వరంగల్‌…

దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకుని వ్యవస్థలు దేశానికి కొత్త దారి…

నల్గొండ జిల్లాలో మిస్టరీ మరణాలు :

A9 news, భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె మృతి. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరికి వేలాడుతూ భార్య. మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు. భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య,…

బ్యాంక్ అప్పు తీసుకున్న తండ్రి మరణిస్తే.. ఆ అప్పు కొడుకు తీర్చాలా.:

అప్పు తీర్చకముందే కొంతమంది హటాత్తుగా మరణిస్తున్నారు కూడా.. కనుక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. అతని కుమారుడు లేదా పిల్లలు అతని రుణాన్ని తీర్చాలా? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి అప్పు తీర్చేందుకు ఎవరు బాధ్యులు? ఇలాంటి…

అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు:

హైదరాబాద్:ఏప్రిల్ 13. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో…