పదిసంవత్సరాలు మి పార్టీ అధికారంలో ఉండి కుడా అభివృద్ధి చేయలేరు : బిఆర్ఎస్ నాయకులఫై బోదిరే స్వామి ద్వజం :
నవంబర్ 14:A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించరు మండల అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లింబాద్రిగుట్టపై కనీస వసతులు లేవని…