నవంబర్ 14:A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించరు మండల అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లింబాద్రిగుట్టపై కనీస వసతులు లేవని అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది గత పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా దక్షిణ బద్రీనాథ్ గా పిలువబడే లింబాద్రి గుట్ట పై కనీస వసతులు కల్పించలేని అసమర్ధ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే రోడ్లో డివైడర్లే కాదు అక్కడికి వచ్చే భక్తులకు కనీస వసతులు మహిళలకు బాత్రూములు మరుగుదొడ్లు నీటి వసతులు అని అన్నారు రాబోయే రోజుల్లో లింబాద్రిగుట్టపై భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటా రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వాకా మహేష్,యువజన మండల అధ్యక్షులు అవినాష్, మహిళా అధ్యక్షురాలు కల్పన, విక్రమ్,మాలవత్ రాములు, సురేష్, శివ,సునీల్,మనోజ్,సేవాలాల్, శ్రీను,దినేష్,నవీన్,జుబేర్, నరసయ్య,కలీం,అజార్,అశోక్, తదితరులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *