Month: March 2024

పల్లికొండ, పురానిపేట్ గ్రామాలను సందర్శినా ఎం పి డి ఓ సంతోష్ కుమార్

మార్చ్ 26 :సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ, పురానిపేట గ్రామాలను ఎం పి డి ఓ సంతోష్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈ డి కస్టడీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి; *నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. *ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. *ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టెట్ ఫీజులు వెంటనే తగ్గించాలి

A9 న్యూస్ద్ ప్రతినిది కమ్మర్పల్లి: కమలాకర్ డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్, తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) -2024కి సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని డీఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర…

బాబాపూర్ గ్రామ ఉపాధి పనుల వద్ద హోలీ సంబరాలు జరుపుకున్న సిబ్బంది

బాబాపూర్ ఉపాధి హామీ పనుల వద్ద ఘనంగా హోలీ సంబరాలు https://youtu.be/V7xj4NmNSWk?si=aLNRkgtbV6EMbjx_ భీమ్ గల్ , మార్చ్ 25 (సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతి నిధి బాల్కొండ నియోజకవర్గం ): హోలీ పండుగను పురస్కరించుకొని భీమ్ గల్ మండలం బాబాపూర్ గ్రామ…

హోలీ పండుగ రోజున విషాదం

A9 న్యూస్ ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్: హొలీ పండగ రోజు విషాదం. కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెల్లి నలుగురు యవకులు గల్లంతు. వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు…

నిజామాబాద్ కాసాఫ్ గల్లీలో ఘనంగా హోలీ

A9 న్యూస్ ప్రతినిధి నిజాంబాద్ ఘన హోలీ పండుగను జరుపుకున్న యువకులు నిజామాబాద్ జిల్లా హోలీ పండుగ కసాఫ్ ఘనంగా హోలీ పండుగ లో పాల్గొన్న హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నామని కసాబ్ బల్లి…

వేసవి సెలవులు వస్తున్నాయి రెండు నెలలు ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు బుక్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు కాస్త ముందుగానే…

తెలంగాణలో బీజేపీ ఐదో జాబితా విడుదల.*

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఐదో జాబితా ఎంపీ అభ్యర్థులను లిస్టును బీజేపీ రిలీజ్ చేసింది.మొత్తం 107 మందికి…

లాస్యను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి ఐద్వా మహిళా సంఘం డిమాండ్

ఆర్మూర్ A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలో సంతోష్ నగర్ కు చెందిన లాస్య కుటుంబాన్ని ఐద్వా నాయకులు పరామర్శించడం జరిగింది. లాస్య అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన నిందితుడు హత్య జరిగిన స్థలంలో…