Month: March 2024

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: ప్రేమ విఫలంతో ఆత్మహత్య

నిర్మల్ A9 క్రైమ్ న్యూస్ ప్రతినిధి: * నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నాగర్ సోల్ – నర్సపూర్…

జర్నలిస్ట్ లను దుశించిన ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ సంఘలా ఆధ్వర్యంలో సీపీ కి ఫిర్యాదు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ లోని ముగ్గురు జర్నలిస్టులను అసభ్య పదాజాలంతో దూషించి, చంపుతానని బెదిరించిన జగిత్యాల సిసిఎస్ ఎస్సై రవీందర్ శెట్టి పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ తో పాటు…

విద్యార్థులకు ధ్యానం చేయించి పరీక్షట్టలు, పెన్నులు, పలకలు పంపిణీ

A9 న్యూస్ ప్రతినిధి బోధన్: పత్రీజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన్ ఆధ్వర్యంలో బుధవారం మాణిక్ భవన్ పాఠశాల శివాజీ నగర్ నిజామాబాద్ స్కూల్ నందు పరీక్షట్టలు, పెన్నులు, పలకలు ఇవ్వడం జరిగినది. పాఠశాల విద్యార్థులకు ధ్యానము చేయించి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగినది.…

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.ఈరోజు మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి సీఎం ఢిల్లీకి…

నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ *నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన* తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు.కొత్త…

ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పలు అభివృద్ధి కార్యక్రమంలో

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ పలు వివాహాలకు హాజరుకానున్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్. పొద్దుటూరి వినయ్ రెడ్డి. బుధవారం రోజున…

మహిళకు తీవ్ర గాయాలు

A9 న్యూస్ ప్రతినిధి క్రైమ్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగవ్వ అనే మహిళ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి క్రింద జారి పడింది. ఈ కార్యక్రమంలో బస్సు…

ఎంపీడీఓ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డఅధికారి హరిబాబు

నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి ఎంపీడీఓ కార్యాలయం లో ఏసీబీ దాడులు కలకం రేపింది గతంలో పనిచేసిన సదరు ఉద్యోగి బాగాయ్య సర్వీస్ రికార్డుల విషయం లో 8 వేలు లంచం డిమాండ్ చేసిన అప్పటి ఎంపీడీఓ సంతోష్ రెడ్డి,అయితే డబ్బులు డిమాండ్…

మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ శిబిరం

A9 న్యూస్ మోర్తాడ్ ప్రతినిధి: *మోర్తాడ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల పరిధిలో జాతీయ సేవ పథకం శీత కాల శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న ప్రారంభించారు.…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి -మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రేడ్డి డిమాండ్

మర్చి 26.:సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *ఊరూరా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి వరికి క్వింటాలుకు MSP ధరకంటే అదనంగా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి.* *ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు…