Month: September 2023

శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడం జరిగింది. పాఠశాల ఆవరణలో ఉట్టిని కొట్టి సాంప్రదాయ…

గాదేపల్లి గ్రామంలో గొడుగుల పంపిణీ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్షాకాలం సందర్భంగా నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గొడుగుల ను పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నందిపేట్ మండలం గాదేపల్లి గ్రామంలో సర్పంచ్ నక్కల భూమేష్, బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్…

యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

నిజామాబాద్ A9 న్యూస్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోర్త రాజేంధర్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొనడం జరిగింది. రాజేంధర్ మాట్లాడుతూ 25వేలతో…

నవనాథ పురం ప్రెస్ క్లబ్ డాక్టర్ మధుశేఖర్ కి సన్మానం

నిజామాబాద్ A9 న్యూస్: *డాక్టర్ మధుశేఖర్ కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎం.జె ఆసుపత్రి అధినేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మధుశేఖర్ ను…

క్షత్రియ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

నిజామాబాద్ A9 న్యూస్: క్షత్రియ పాఠశాల చేపూర్ మరియు ఆర్మూర్ నందు నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి మరియు కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్ మరియు కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ…

ఆర్మూర్ లో పేకాట పై పోలీసుల దాడి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోనీ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సిఐ సురేష్ బాబు.. ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి…

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పొట్టేత్తడంతో. 16 గేట్ల ద్వారా నీటిని వదలగా, రాత్రి 10.30 గంటలకు మరో 5 గేట్లు ఎత్తి 74,976 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరి లోకి వదులుతున్నారు. కాగా…

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారినే గుర్తించి ప్రతి మహిళ సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి, దేశ నలుమూలలో స్త్రీ…

సాంఘిక సంక్షేమ హాస్టల్లో అకస్మితిక తనిఖీలు చేయాలి…

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించరు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాల్లో ఉండటం తో ఏవో కి వినతి పత్రం ఇవ్వడం…

భారీ వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

కామారెడ్డి A9 న్యూస్: భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఎస్సై రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ వివిధ గ్రామ ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న…