ఫ్లైఓవర్పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా…