*జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం.
*తేదీ: 04-07-2025, శుక్రవారం.
*స్థలం: LB స్టేడియం, హైదరాబాద్.
*ముఖ్య అతిథి:
*ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు.
కావున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి మరియు పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయగలరని మనవి…