నిజామాబాద్ A9 న్యూస్: 

ఆర్మూర్ పట్టణంలో రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కనీస వేతనం 26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

న్యాయమైన తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *