Month: August 2023

ఆర్టీసీ ని విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్ననిర్ణయాన్నిస్వాగతిస్తు ఘనంగా సంబరాలు

ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు – ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్…

వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు

కామారెడ్డి A9 news. ఎల్లారెడ్డి నియోజకవర్గం భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు విది దీపాల కింద కూర్చొని చదువుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది, అప్పట్లో మహాత్మా గాంధీ గారు దీపాల కింద కూర్చొని చదువుకొని గొప్పవాడయ్యాడని ఇప్పుడు భూంపల్లి గ్రామానికి…

సిఎం KCR ని సన్మానించిన స్పీకర్ పోచారం

హైదరాబాద్ A9 NEWS : రైతు రుణమాఫీని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని, లక్షలాది మంది రైతులకు మేలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుని శాసనసభ భవనంలోని తన ఛాంబర్ లో శాలువాతో సన్మానించి రాష్ట్ర రైతుల తరుపున…

రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులకు అట్టహాసంగా శంకుస్థాపన

నిజామాబాద్, ఆగస్టు 06 : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లలో చేపట్టనున్న పునరాభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద మొదటి విడతలోనే నిజామాబాద్ రైల్వే స్టేషన్…

చలో కొరుట్ల పద్మశాలి మహాగర్జన

ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోరుట్లలో ఆగస్టు 13న జరుగనున్న పద్మశాలి మహాగర్జనకు పద్మశాలి కులబాన్ధవులు రాజకీయాలకు అతీతముగా అందరు పాల్గొనాలని అర్మూర్ పట్టణ సంగం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ పిలుపు ఇచ్చినారు. అ రొజు ఉదయం 9 గంటలకి…

పోలీస్ శాఖ ఆద్వర్యంలో కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ గారి 89 వ జయంతి వేడుకలు

తేది: 06-08-2023 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 89వ జయంతి…

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ )

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ ) నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని సి.సి.ఆర్.బి యందు విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ శ్రీ ఎ. దయానంద్ రావు గారు తేది: 5-8-2023 నాడు తన స్వస్థలం…

ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి.

ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత : తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంత…

అసెంబ్లీ నిర్వహణ పై ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి

హైదరాబాద్ A9 news: అసెంబ్లీ నిర్వహణ తీరు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. సభలోకి వచ్చినా కూడా నిర్వహణ పై ఏం చెప్పడం లేదని. ప్రతిపక్షాలకు మాట్లాడే…

విమానంలో ఏసీ పనిచేయక ప్రయాణికులకు ఉక్కపోత..

పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఇండిగో సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి జైపూర్ వెళ్లే విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వీడియోను షేర్ చేశారు. జర్నీ మొత్తం ప్రయాణికులు ఇబ్బంది…