హైదరాబాద్ A9 news:

అసెంబ్లీ నిర్వహణ తీరు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. సభలోకి వచ్చినా కూడా నిర్వహణ పై ఏం చెప్పడం లేదని. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. జీరో అవర్లో కూడా మాట్లాడనివ్వట్లేదని.అధికార పార్టీ బుల్డోజ్ చేస్తోందని సీతక్క విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *