Category: ఆంధ్ర ప్రదేశ్

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి:

చిత్తూరు జిల్లా:జనవరి 21 జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు…

నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు:

అమరావతి :డిసెంబర్ 10 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకో వాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం…

పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు!*

అమరావతి: డిసెంబర్ 10 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. చంపే స్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. బెదిరింపు…

అయ్యప్ప స్వాములు ప్రయాణించే బస్సులో ఘోరా అగ్ని ప్రమాదం:

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా: రేగిడి మండలం మజ్జిరాముడుపేట కు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయానించిన బస్ లో అగ్నిప్రమాదం. తమిలినాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసిన సహచర స్వాములు. బస్ పూర్తిగా…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం:

*గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు* *గంజాయి, మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.* డెస్క్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయం హోం…

ఆమ్రపాలి పోస్టింగ్ ఎప్పుడు.. ఎక్కడ?

A9NEWS *విజయవాడ.. లేక విశాఖపట్నం??* డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని తెచ్చుకున్న ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది.అయితే ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇప్పటి దాకా కేటాయించలేదు. అయితే…

6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్:

A9 న్యూస్ : 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్ ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. 5, 6 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులను…

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ

A9 న్యూస్ AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు…

గూడూరు లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి

A9 న్యూస్ తిరుపతి జిల్లా…గూడూరు: గూడూరు లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి గంగా కావేరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగి మళ్ళీ ట్రెయిన్ ఎక్కే క్రమంలో ప్రమాద వశాత్తూ రైలు…

భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ…