Category: బాల్కొండ

పంట పొలాలను కాపాడేందుకు వాగులను నీటితో నింపాలి =అధికారులను కోరిన యమ్ యల్ ఏ ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్ద వాగు లను నీటితో నింపాల్సిందిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెద్ద వాగు, కప్పల వాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజీ…

బడా భీమ్ గల్ గ్రామం లో మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన సంబరాలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బడా భీమ్గల్ గ్రామం లో మాజీ ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు…. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తోలి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి 70వ జన్మదిన సందర్బంగా గ్రామ బి.ఆర్.యస్ కార్యాలయం లో…

లిటిల్ ప్లవర్ పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సంబరాలు

భీమ్‌గల్, ఫిబ్రవరి 17 భీమ్‌గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పరి చేయడం…

ముప్కాల్ మండల కేంద్రం లో వలలో చిక్కుకున్న కొండ చిలువ

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రం లో జనావాసం ప్రాంతం లో ఒక పైథాన్ వలలో చిక్కుకొని ఉన్నదని పొలీస్ వారికి సమచారం రాగానే సిబ్బంది తో కలిసి వెల్లి చూడగ అది 10 అడుగుల పెద్దదిగా ఉంది .అక్కడ కొత్తగా నిర్మిస్తున్న…

బాల్కొండ లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

*బాల్కొండలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పార్టీ…

ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు కాలేశ్వరం తో రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపిన రైతు బాంధవుడు మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం తెచ్చిన ఆధునిక కాకతీయుడు మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన అపర భగీరథుడు…

ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయాలని ఆర్.డి.ఓ.కి వినతిపత్రం

నిజామాబాద్ A9 న్యూస్, బాల్కొండ ఫిబ్రవరి 13: కుకునూర్ మరియు కోమన్ పల్లి గ్రామస్తులు 2012 కాంగ్రెస్ పార్టీ హయాంలో కేటాయించిన ఇందిరమ్మ ప్లాట్ లకు పట్టాలు ఇప్పించవలసిందిగా ఆర్.డి.ఓ వినోద్ కుమార్ కి వినతి పత్రం అందించారు. కోమన్ పల్లి…

భీమ్ గల్ లో జోరుగా పేకాట – చోద్యం చూస్తున్న అధికారులు

నిజామాబాద్ a9న్యూస్ పిబ్రవరి 7: -* జోరుగా పేకాట…. – * ఆట చోటే వడ్డీ వ్యాపారం… – *సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల.. – *రహస్య ప్రదేశాలే అడ్డాలు… – *ఆకర్షితులవుతున్న యువకులు… – *రోడ్డున…

బాల్కొండ మండల కేంద్రంలోని రైస్ మిల్లులు తనిఖీ చేసిన తాసిల్దార్ శ్రీధర్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : బాల్కొండ మండలంలో ఉన్న రైస్ మిల్లులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బాల్కొండ తహసిల్దార్ శ్రీధర్ నాగపూర్ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహ రైస్ రైస్ మిల్లు,అలాగే కిసాన్ నగర్ లోని…

బాల్కొండ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అభరణాల ఊరేగింపు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : బాల్కొండ మండల కేంద్రలోని శ్రీ మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప మెట్లపూజను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప ఆభరణాలను ఊరేగించి, మధ్యాహ్నం మెట్ల పూజ నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.…