పంట పొలాలను కాపాడేందుకు వాగులను నీటితో నింపాలి =అధికారులను కోరిన యమ్ యల్ ఏ ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్ద వాగు లను నీటితో నింపాల్సిందిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెద్ద వాగు, కప్పల వాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజీ…