Category: కరీంనగర్ జిల్లా

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్_23 మంది విద్యార్థులకు అస్వస్థత:

కరీంనగర్ జిల్లా:జనవరి 07 రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా…

డిసెంబర్ 31వ తేది మంగళవారంనాడు తీగల వంతెన మరియు లోయర్ మానేరు డాం కట్టపైకి వెళ్ళుట నిషేధం:

*కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి,ఐ.పి.ఎస్.,* కరీంనగర్ కమీషనరేటులో డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సర కోసం జరుపుకునే వేడుకల సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా రేపు అనగా 31…

తెలంగాణ పోలీస్ కేమైంది?

కరీంనగర్ జిల్లా: డిసెంబర్ 30 కరుడుగట్టిన నేరగాళ్లలో భయం ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు బాసటగా నిలుచోవలసిన పోలీసు లలో ఆత్మస్థైర్యం సన్న గెలుతున్నది. ప్రజలకు సమస్యలొస్తే పోలీసుల దగ్గరికి…

ఆర్టీసీ బస్సు ఢీకొని, జొమాటో డెలివరీ బాయ్ మృతి.:

. A9 న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా: హనుమకొండలోని హరిగ్రీవ చారి గ్రౌండ్ ఎదుట ఆర్టీసీ బస్సు ఢీకొని, జొమాటో డెలివరీ బాయ్ చందు మృతి చెందాడు.. హన్మకొండ నుండి వేలేరు వెళ్తున్న బస్సు వెనుక నుండి ఢీకొని మృతి చెందాడు,…

దారుణం.. మృత ఆడ శిశువును వదిలేసి వెళ్లిన మహిళ

A9 న్యూస్ కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉండే మహిళల మరుగుదొడ్ల వద్ద అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్ళింది.…

నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్‌

A9 న్యూస్ ప్రతినిధి కరీంనగర్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల…

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, కేశవపట్నం వాసి మృతి

కరీంనగర్ A9 news శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం రామచంద్రం కరీంనగరర్ లో రోడ్డులో ప్రమాదానికి గురై మృతి చెందాడు., తన ద్విచక్ర వాహనంపై కేశవపట్నం నుంచి కరీంనగర్ కి వెళ్లిన రామచంద్రం ప్రమాదవశాత్తు…

నడిరోడ్డుపై ఎలుగుబంటి హల్ చల్

కరీంనగర్ A9 news కరీంనగర్ శివారు రేకుర్తిలో ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. అటవి శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి భల్లూకాన్ని బంధించి తీసుకెళ్లారు. శ్రీపురం కాలనీలోకి ఎలుగు రావడంతో ప్రజలు భయాందో ళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఎలుగుబంటిని పట్టుకునేందుకు…