కరీంనగర్ A9 news 

కరీంనగర్ శివారు రేకుర్తిలో ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. అటవి శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి భల్లూకాన్ని బంధించి తీసుకెళ్లారు. శ్రీపురం కాలనీలోకి ఎలుగు రావడంతో ప్రజలు భయాందో ళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవి శాఖ సిబ్బంది అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ అది వారిని ముప్పు తిప్పలు పెట్టింది, చివరికి మత్తు ఇంజెక్షన్ కి చిక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *