Category: కామారెడ్డి జిల్లా

డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను చంపిన మనవడు

కామారెడ్డి A9 న్యూస్: డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను గొడ్డలితో నరికి చంపిన ఘటన నిజాంసాగర్ మండలం తెల్లాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్కమ్మ (70) అనే ఆమె ను మనవడు బాల పోచయ్య డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో గొడ్డలితో నరికి…

భారీ వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

కామారెడ్డి A9 న్యూస్: భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఎస్సై రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ వివిధ గ్రామ ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న…

పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అని ప్రిన్సిపల్ తెలిపారు…

కామారెడ్డి A9 న్యూస్: సదాశివనగర్ మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పీజీటీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భానుమతి తెలిపారు. పిజిటి జువాలజీ, బోటనీ ఇంగ్లీష్ పోస్టులకు పీజీ మరియు బీఈడీ పూర్తి…

సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి!

కామారెడ్డి A9 న్యూస్: గాంధారి మండలంలోని ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు గాంధారి మండల కేంద్రంలో ప్రజలు యువకులతో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల అవగాహన సదస్సుకు సదాశివ నగర్ సిఐ రామన్…

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు* కామారెడ్డి జిల్లా: ప్రతినిధి కామారెడ్డిజిల్లా:ఆగస్టు 14 మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి బయల్దేరి…

వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు

కామారెడ్డి A9 news. ఎల్లారెడ్డి నియోజకవర్గం భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు విది దీపాల కింద కూర్చొని చదువుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది, అప్పట్లో మహాత్మా గాంధీ గారు దీపాల కింద కూర్చొని చదువుకొని గొప్పవాడయ్యాడని ఇప్పుడు భూంపల్లి గ్రామానికి…

జిల్లాలోని 49 మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులు

కామారెడ్డి కలెక్టరేట్లు జిల్లాలోని 49 మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లు శనివారం రెండు దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రాజు తెలిపారు. మద్యం దుకాణం 02 కు అడ్లూరు గ్రామానికి…

నులిపురుగుల నివారణకు పిల్లల మందుల పంపిణీ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా A9 news ఆగస్ట్ 3 సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత మాట్లాడుతూ…

సదాశివ నగర్ నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

కామారెడ్డి జిల్లా A9 news సదాశివ నగర్ ఎస్సై గా ఎన్. రాజు బాధ్యతలు స్వీకరించారు నిజాంసాగర్ మండల్ ఎస్సైగా రాజు విధులు నిర్వహించి బదిలీపై సదాశివ నగర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ శాంతి…