డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను చంపిన మనవడు
కామారెడ్డి A9 న్యూస్: డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను గొడ్డలితో నరికి చంపిన ఘటన నిజాంసాగర్ మండలం తెల్లాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్కమ్మ (70) అనే ఆమె ను మనవడు బాల పోచయ్య డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో గొడ్డలితో నరికి…