Category: కామారెడ్డి జిల్లా

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గాంధారి సర్పంచ్ సంజీవ్ యాదవ్

కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో గాంధారి సర్పంచ్ సంజీవ్ యాదవ్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నా రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం…

ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ప్రాణం అరిచేతుల్లోనే

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ గాంధారి మండల ప్రజలు ఆర్టీసీ డిఎం లకు ఫుట్ పాత్ మీద ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ఎన్నిసార్లు కామారెడ్డి బాన్సువాడ డిఎం లకు చెప్పినా గానీ వినకుండా…

బతుకుదెరువు కోసం చెప్పులు కుట్టుకుంటూ వికలాంగుడు

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భుంపల్లీ గ్రామానికి చెందిన జోగు సాయిలు అనే వ్యక్తి జీవన ఉపాధి లేక భూంపల్లి గ్రామంలో ఒక చిన్న షెడ్డు వేసుకొని అక్కడ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాడు నిరుపేదకుటుంబంలో పుట్టి వికలాంగ వైఖరితో…

సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ యందు మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం లో భాగంగా కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుండి డాక్టర్ రమణ ఎండి సైకియాట్రీ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య…

మానవత్వం మంటలో కలిసిపోయేలా అమనుష ఘటన ఆడపిల్లను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో ఆడపిల్లను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన వివరాలు ప్రకారం భూంపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఆడపిల్లను అతి…

బహుజన సమాజ్ పార్టీ ఇంటింటి ప్రచారం

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వాడ వాడకు వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని బిఎస్పి నాయకులు ప్రచారం చేశారు. గ్రామంలో బీఎస్పీ పార్టీకి విశిష్ట స్పందన లభిస్తుందని…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న కార్యకర్తలు…

కామారెడ్డి జిల్లా A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గ్రామంలో…

లింగంపల్లిలో గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా బాజీరావు ఉపాధ్యక్షులుగా కే భాస్కర్ కార్యదర్శిగా వి శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు…

ముక్కు నేలకు రాస్తానని బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరాడు…

కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారని భూంపల్లి గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అప్పుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గెలిచాక అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్…

అక్కను హత్య చేసిన తమ్ముడు

కామారెడ్డి A9 న్యూస్: అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు అక్కను తమ్ముడు దారుణంగా చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఉంటున్న షేక్ రుక్సానా(40) ఇనుప సామగ్రి వ్యాపారి. వ్యాపార నిమిత్తం తమ్ముడు షేక్ యూసుఫ్…