క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గాంధారి సర్పంచ్ సంజీవ్ యాదవ్
కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో గాంధారి సర్పంచ్ సంజీవ్ యాదవ్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నా రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం…