Category: నిజామాబాద్ జిల్లా

హైదరాబాద్ అంగన్వాడి సమావేశానికి తరలి వెళ్లిన కార్యకర్తలు.

నిజామాబాద్ A9 news అంగన్వాడి సమస్యలపై చర్చించటానికి రాష్ట్ర కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సదస్సుకు జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు…

తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేయడానికి ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలు

కామారెడ్డి A9 news సదాశివ నగర్ మండలం భూంపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డి గ్రామంలో అంగన్వాడి కేంద్రం నందు తల్లిపాల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన పిల్లతల్లులకు తల్లిపాల గురించి అవగాహన చేయడమైనది. మహిళల్లో…

తరుణ్ చుగ్ ని కలిసిన నాయకులు బుస్సాపూర్ శంకర్.

ఢిల్లీ A9 news భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ నీ బీజేపీ నేత బుస్సాపూర్ శంకర్ శనివారం ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో మర్యాద…

-సాకారమైన ప్రజల చిరకాల కోరిక

ఆర్మూర్ నియోజక వర్గంలో ————– *కొత్తగా 5 గ్రామ పంచాయతీలు* -ఫలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి -సాకారమైన ప్రజల చిరకాల కోరిక ఆర్మూర్, ఆగస్టు4:- ఆర్మూర్ నియోజక వర్గంలోని వివిధ మండలాల్లో కొత్తగా 5 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఈ…

ఆర్మూర్ కాన్స్టెన్సీ విస్తృతస్థాయి సమావేశలు – డొంకేశ్వర్

*ఆర్మూర్ కాన్స్టెన్సీ విస్తృతస్థాయి సమావేశలు ఈరోజు డొంకేశ్వర్లు నిర్వహించడం జరిగింది* ఇట్టి కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు గుడిసెరం భూమేష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్…

ఏర్గట్ల మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఫిజియోథెరపీపై అవగాహన

ఏర్గట్ల మండల కేంద్రంలోని మండల మహిళా సమస్య కార్యాలయ వద్ద ఐకెపి టీఎస్ ఈఆర్పి వివోఏలకు ఏపీఎం శ్యామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డాక్టర్ రమేష్ వీడియో తెరిపిపై అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ అందరూ…

పేరాలసిస్ తో బాధ పడుతున్న పేషంట్ చికిత్స కోసం మంత్రి వేముల భరోసా…. 2లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి

హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో …ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స కొరకు…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బి ఆర్ ఎస్ యూత్ నాయకులు

టిఆర్ఎస్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దానికి నిదర్శనం వంద పడకల ఆసుపత్రి అని ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం చేసుకుంటున్నారని యూత్ నాయకులు తెలిపారు…

బీసీలకు అసెంబ్లీలో 70 సీట్లు పార్టీలు ప్రకటించాలని తెలంగాణ బీసీల డిమాండ్.

నిజామాబాద్ జిల్లా A9 news బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో సోమవారం న హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం…

మంథని నుండి పిప్రి రోడ్

ఇటీవలే భారీ వర్షాలతో ఆర్మూర్ మండలం మంథని గ్రామం నుండి పిప్రి గ్రామం వరకు రోడ్ పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈరోజు రోడ్ మరమ్మతుల పనులను ప్రారంబించడం జరిగింది.