ఢిల్లీ A9 news

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ నీ బీజేపీ నేత బుస్సాపూర్ శంకర్ శనివారం ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా బస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, ఎంపీ అరవింద్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *