Category: నిజామాబాద్ జిల్లా

వర్క బేకరీ ప్రారంభోత్సవంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో నూతనంగా వర్క బేకరీ ప్రారంభించడానికి జబర్దస్త్ నటులు రావడంతో మామిడిపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది .టీవీషోలలో ప్రేక్షకులను నవ్వించే నటులను నేరుగా చూడడానికి ప్రజలు ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో…

ఫ్లాష్ ఫ్లాష్ అనుమతి లేకుండా రోడ్డుపై స్టేజ్

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తానందు వర్క బేకరీ కార్యక్రమం ఎటువంటి అనుమతులు లేకుండా నడి రోడ్డుపై స్టేజి నిర్మించి జబర్దస్త్ నటుల చేత ప్రదర్శన చేయడంతో మామిడిపల్లి గుండ ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి తీవ్ర…

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి

నిజామాబాద్ A9 news నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది…

కోరుట్ల పద్మశాలి గర్జన పోస్టర్ ఆవిష్కరణ…

జక్రాన్ పల్లి A9 News : పద్మశాలి రాజ్యాధికార సాధనలో భాగంగా ఈనెల 13న తలపెట్టిన పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పోస్టర్ మండల పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ పద్మశాలి కన్వీనర్ దాస్ మాట్లాడుతూ ఈనెల…

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

నందిపేట్ A9 NEWS : నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు…

రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులకు అట్టహాసంగా శంకుస్థాపన

నిజామాబాద్, ఆగస్టు 06 : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లలో చేపట్టనున్న పునరాభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద మొదటి విడతలోనే నిజామాబాద్ రైల్వే స్టేషన్…

చలో కొరుట్ల పద్మశాలి మహాగర్జన

ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోరుట్లలో ఆగస్టు 13న జరుగనున్న పద్మశాలి మహాగర్జనకు పద్మశాలి కులబాన్ధవులు రాజకీయాలకు అతీతముగా అందరు పాల్గొనాలని అర్మూర్ పట్టణ సంగం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ పిలుపు ఇచ్చినారు. అ రొజు ఉదయం 9 గంటలకి…

పోలీస్ శాఖ ఆద్వర్యంలో కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ గారి 89 వ జయంతి వేడుకలు

తేది: 06-08-2023 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 89వ జయంతి…

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ )

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ ) నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని సి.సి.ఆర్.బి యందు విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ శ్రీ ఎ. దయానంద్ రావు గారు తేది: 5-8-2023 నాడు తన స్వస్థలం…

నిజామాబాద్ జిల్లాలో కలవర పెడుతున్న కండ్లకలక

నిజామాబాద్ A9 news నందిపేట్ మండలంలోని నూత్పల్లి సంక్షేమ హాస్టల్లో 50 మంది చిన్నారులకు కండ్లకలక సోకింది ధర్మారంలోని 42 మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు వ్యాధి బారిన పడ్డారు. ఎడపల్లిలోని సంక్షేమ హాస్టల్లో 19మంది, బోధన్ సంక్షేమ…