నిజామాబాద్ A9 news
నందిపేట్ మండలంలోని నూత్పల్లి సంక్షేమ హాస్టల్లో 50 మంది చిన్నారులకు కండ్లకలక సోకింది

ధర్మారంలోని 42 మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు వ్యాధి బారిన పడ్డారు.

ఎడపల్లిలోని సంక్షేమ హాస్టల్లో 19మంది,

బోధన్ సంక్షేమ హాస్టల్లో 36మంది,

నవిపేటలో 12మంది విద్యార్థులు కండ్లకలక బారినపడ్డారు.

10 రోజులుగా కండ్ల కలక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *