Category: క్రైమ్

వ్యాపారస్తులకు జిల్లా పోలీస్ వారి సూచనలు

పోలీస్ కమీషనర్ కార్యాలయం నిజామాబాద్, తేది: 26-02-2024 A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం *సెక్షన్ 133 ( 1 ) ( బి ), (ఎఫ్ ) ( i ) సి.ఆర్.పి.సి ద్వారా దుకాణాలు శాశ్వతంగా మూసివేత: పోలీస్ కమీషనర్ కీలక…

కారు ప్రమాదంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

హైదరాబాద్ A9 న్యూస్, *బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పటాన్ చేరు ఓ ఆర్ ఆర్ పై రోడ్ ప్రమాదం. అ దుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య…

ఆర్మూర్ శివారులోని ఘోర రోడ్డు ప్రమాదం లారీ బైక్ను ఢీకొనే ఒకరు మృతి

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 4: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో యానం గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును లారీ వెనుక నుండి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల…

మహిళా రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళ మృతి

నిజామాబాద్ A9 న్యూస్: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి కారు ఢీకొని మహిళ మృతి మెట్రో ఉదయం , నిజామాబాద్ జిల్లా , ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై జరిగిన…

ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

ఇందల్వాయి A9 న్యూస్ ప్రతినిధి: ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మిగతావారు స్వల్పంగా గాయపడినట్లు పోలీసు వారు తెలియజేశారు .బాధితులు గండి తండాకు చెందిన వారు మరియు ఇందల్వాయి…

మానవత్వం మంటలో కలిసిపోయేలా అమనుష ఘటన ఆడపిల్లను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కామారెడ్డి A9 న్యూస్: సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో ఆడపిల్లను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన వివరాలు ప్రకారం భూంపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఆడపిల్లను అతి…

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం యూపీ చెందిన నలుగురు మృతి

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూపీ చెందిన నలుగురు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం ప్రమాద వివరాలు ఈ…

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా మాక్లుర్ మండలంలో దొంగతనం జరగని గ్రామం అంటూ లేదు

రాత్రి ఇంటి ముందున్న బైకులని టార్గెట్ చేసిన దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో బైక్ దొంగతనాలు ఒంటరి మహిళలపై చైన్స్ స్నాచింగ్ అలాగే దేవాలయాలను మరియు తాళం వేసిన ఇండ్లని టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు నిద్రమత్తులో అధికారులు…

ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా…

ఇద్దరు చిన్న పిల్లలు బలి తీసుకున్న గుంత

నిజామాబాద్ A9 న్యూస్ : బాల్కొండ మండలం ఇత్వర్ పేట్ గ్రామంలో గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుండి ఆట కొరకు వెళ్లి గ్రామాభివృద్ధి కమిటీ భవన…