నిజామాబాద్ A9 న్యూస్:

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కారు ఢీకొని మహిళ మృతి

 

 

 

మెట్రో ఉదయం ,

నిజామాబాద్ జిల్లా ,

ఆర్మూర్,

 

 

 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ గ్రామానికి చెందిన సూరంపల్లి చంద్రకళ (33) అను మహిళ రోడ్డు దాటుతున్న క్రమంలో ఆర్మూర్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న కారు, టీ.ఎస్ 16 ఈ.పి 3422 గల కారు అతివేగంతో ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేయడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. కారు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *