సొంత గూటికి చేరుకున్న తొండకూర్ ఎంపీటీసీ దంపతులు
నిజామాబాదు A9న్యూస్. నందిపేట్ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మద్దుల రాణి – మురళి దంపతులు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు,24 గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎంపీటీసీ రాణి –…