నిజామాబాద్ జిల్లా,A9న్యూస్.

నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నా సందర్బంగా ముందస్తుగా మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు జేఏసీ అధ్యక్షులు కద్దూరం గంగాధర్ ,మద్యన భోజనం  నాగలక్ష్మి ని ముందస్తుగా అరెస్ట్ చేసారు.ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసిన మేము భయపడేది లేదు గాని నందిపేట్ మండల్ కేంద్రంలోని సెజ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణ చేయలేదు.పరిశ్రమలు ఏర్పడితే మా మండల్ యువతకు ఉద్యోగాలు వస్తాయి. కావున బీజేపీ ఎంపీ అరవింద్ రెడ్డి దీనిపైనా మోదీ గారితో మాట్లాడి పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయాలనీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ కోరారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *