Author: anewsinc-admin

జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ -విద్యుత్ శాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం -ధర్మమే గెలిచింది, అధర్మం ఓడింది -కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదు -కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు -మాది ఉద్యమ కుటుంబం -ఉమ్మడి పాలకుల…

గత ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉసురు తీసిన టిఎస్పిఎస్సి అధికారులను జైలుకు పంపాలని ఆందోళన.

నిజామాబాద్ A9 న్యూస్:తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

చైన్స్ స్నాచింగ్ కలకలం…

ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు కట్టపై వెళుతున్న మహిళ మెడలోంచి 3 తులాల చైన్ చోరీ కలకలం రేపింది. మెట్పల్లి మండలం డబ్బ కు చెందిన మహిళ ఎల్లవ్వ తన భర్తతో కలిసి అరుంధతి నగర్ లోని తన కుమార్తె ఇంటికి…

నలందలో ఘనంగా RMM(రామానుజన్ మాథ్స్ మహోత్సవ్) పరీక్ష.

ఆర్మూర్ లోని నలంద స్కూల్లో శనివారం ఘనంగా RMM పరీక్ష ను నిర్వయించారు. ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులకు ఒలింపియాడ్ మాథ్స్ మహోత్సవం పరీక్ష .హైస్కూల్ విద్యార్థులు IIT గణితం మహొస్తవ్ పరీక్ష నిర్వయించారు. ఈ పరీక్ష మన తెలంగాణ , నిజాంబాద్…

విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ పై అవగాహన

బాల్కొండ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో inspire & ignite foundation ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు సుధాకర్ మరియు నరహరిలు హాజరయ్యారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు…

సంవత్సరాలు గడిచినా…. పరిష్కారం కాని సమస్యలు……

నందిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో సమస్యల పరిష్కారం పై వివాదం చెలరేగింది….. నందిపేట్ మండల కేంద్రంలోని పదవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వలన మురికి నీరు, ప్లాట్లలో రోడ్లపై వచ్చి ఆగడం జరుగుతుందని,…

తెలంగాణలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు…

ఇషాన్ కిషన్, హార్దిక్ ఔట్.. బంగ్లాదేశ్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!

కొలంబో: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఫైనల్‌కు ముందు రిహార్సల్‌గా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా టీమిండియాకు వచ్చే…

ఆట షురూ.. పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు!

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 45 ఓవర్లకు కుదించారు. ఇక పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు…