విరిసిన తెలుగు పద్మాలు:
హైదరాబాద్:జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం సాయంత్రం ప్రకటించింది. ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్,…