Month: January 2025

విరిసిన తెలుగు పద్మాలు:

హైదరాబాద్:జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం సాయంత్రం ప్రకటించింది. ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్,…

చదువుకునే పాఠశాలలో కూలీలుగా మారిన విద్యార్థులు:

సంగారెడ్డి జిల్లా: జనవరి 25 విద్యాబుద్ధులు నేర్చుకో వాల్సిన విద్యార్థులతో తట్ట,పార చేత పట్టించి దినసరి కూలీల మాదిరిగా విద్యార్థుల చేతులు కాయలు కాసేలా మట్టిపనులు చేయించిన ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. పాఠశాలలో విద్యార్థులను…

ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేల కు బయలుదేరిన భీమ్ గల్ వ్యాపారస్తులు

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేల కు బయలుదేరిన భీమ్ గల్ వ్యాపారస్తులు, వైశ్యలు సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం (జనవరి 24) నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం నుండి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నామహా కుంభమేలకు భీమ్…

వామ్మో ఈ గ్రామ కార్యదర్శి మాకొద్దు*:

*ఇంద్రమ్మ ఇండ్లు మొత్తం రెడ్డిలకే ఇంత ఘోరం ఎక్కడ చూడలేదు ప్రజల ఆవేదన* మాసాయిపేట తూప్రాన్ జనవరి 23 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోన మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ చావడి దగ్గర ప్రజా పాలన కార్యక్రమం భాగంగా గ్రామసభలో…

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం:

కరీంనగర్ జిల్లా: జనవరి 23 కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌,…

ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు :ముత్యాల సునీల్ కుమార్. కాంగ్రెస్. పార్టీ బాల్కొండ నియోజకవర్గఇంచార్చ్

ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి మర్యాదిస్తే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. – బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి…

దశ తిరిగిందోయ్ :కుంభమేలా లో పూసలు అమ్మే తేనే కండ్ల సుందరికి సినిమా ఛాన్స్

*దశ తిరిగిందిరోయ్.. దండలు అమ్మిన తేనెకళ్ల సుందరికి సినిమా ఆఫర్.. హీరో ఎవరంటే..* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి :గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాటుక…

అలకానంద హాస్పటల్సీజ్ -డ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు:

హైదరాబాద్:జనవరి 22 రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసు పత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో…

హైదరాబాద్‌లో కొత్తగా HCL టెక్ సెంటర్:

హైదరాబాద్ :జనవరి 22: హైదరాబాద్ లో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HCL సంస్థ కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించ నుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి…

దావోస్‌ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం* :

దావోస్: స్విట్జర్లాండ్‎లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్‌) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వేట ప్రారంభమైంది. ఈ మేరకు దావోస్‎లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్‌, చీఫ్ సప్లై…