Month: December 2024

గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్:

హైదరాబాద్:డిసెంబర్ 27 గ్రూప్1 అభ్యర్థులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్-1 ఫలితాలను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యంతరాలతో గ్రూప్-1 అభ్య ర్థులు ఆశ్రయించారు. గ్రూప్-1 ఫలితాలను…

_Telangana: నేడు విద్యాసంస్థలకు సెలవు..:

*_మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ సెలవు ప్రకటించింది._* *_ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి:

హైదరాబాద్ :డిసెంబర్ 27 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్…

మిస్టరీగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు…:

ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు..? నిఖిల్ ఇంట్లోనే, ఎస్సై, మహిళా కానిస్టేబుల్ రాసలీలలు మహిళా కానిస్టేబుల్ కౌగిలించుకొని, నిఖిల్ చెరువులు దూకి ఆత్మహత్య కొద్ది దూరంలో ఎస్సై సాయికుమార్ చెరువులో ఆత్మహత్య కామారెడ్డి జిల్లా అడ్లూర్ చెరువులో ఎస్సై తో పాటు, మహిళా…

ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య… :

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: మహిళా కానిస్టేబుల్ శ్రుతి మృతి దేహం మరియు సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృతి దేహలు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లభ్యం కాగా భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ కోసం రెస్క్యూటిమ్ గాలింపు చర్యలు చేపట్టింది.. కామారెడ్డి జిల్లాలో…

కామారెడ్డి జిల్లా లో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య..?

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: https://youtu.be/yY2XJUWOW4o?si=RSgEHo0M8T4ETH1d కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యారు. వారిలో శ్రుతి, నిఖిల్…

మానసిక ఆరోగ్యంపై ‘సెల్‌ఫోన్’ దెబ్బ :              

అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వం ‘స్మార్ట్ ఫోన్’. బాల్యాన్ని అథఃపాతాళానికి తొక్కుతున్నదీ ఇదే స్మార్ట్ ఫోన్. పదేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తున్న బాలబాలికలు సగం మంది యుక్తవయసుకు వచ్చేసరికి వివిధ రకాల మానసిక రుగ్మతల బారినపడుతున్నారు. విద్యార్థుల ఏకాగ్రతను,…

ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్ సైట్,టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:

హైదరాబాద్:డిసెంబర్ 25 ఇందిరమ్మ ఇళ్లపై తెలం గాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నా హాలు జరుగుతున్నాయని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…

మేకపై చిరుత దాడి కాదు…..

*మేకపై చిరుత దాడి కాదు….. . సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు… . ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్…. A9 న్యూస్ ప్రతినిధి: నందిపేట మండలం మాయాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతం లో గుట్ట వద్ద గొర్రెల మందపై…

జాతీయ రహదారిపై కారు ప్రమాదం….

*జాతీయ రహదారిపై కారు ప్రమాదం…. *తాగిన మైకంలో కారుతోడివైడర్ ను ఢీకొన్న యువకుడు…. A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ శివారు ప్రాంతంలో గల జాతీయ రహదారి 44 పై సాయంత్రం తాగిన మైకంలో వేగంగా వచ్చి కారుతో (టీఎస్ 16…