Month: September 2024

గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టు తనం మని నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు ప్రజల…

ఎల్ఓసి చేకును అందచేసిన వినయ్ కుమార్ రెడ్డి

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కే.విజయ w/o శంకర్ కి ఆరోగ్యం బాగలేనందున, కాంగ్రెస్ నాయకులు విషయం తెలుసుకొని స్పందించి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి…

రోడ్లకు మారమ్మతులు చేపట్టి ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలి

A9 న్యూస్ ఆర్మూర్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆర్మూర్ పట్టణంలో కూడా కురుస్తున్న వర్షాల కారణంగా. రహదారులు మరియు వార్డులలో కూడా మురికి మరియు వర్షపూ నీరు నిలవడంతో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డ కారణంగా వాహనలకు ప్రజలకు…

భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు

A9 న్యూస్ ఆర్మూర్: భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకునేవారు నమో యాప్ ద్వారా లేదా జాతీయ పార్టీ తెలియజేసినటువంటి 88000 02024 కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా బిజెపిలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని. దాంట్లో భాగంగా ఈరోజు…

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్….వ్యక్తికి ఒక రోజుల జైలు శిక్ష…

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100 కు ఫోన్ చేసిన వ్యక్తికి మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యసీర్ అర్ఫత్…

భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ…

పాలకుర్తి మండలం వావిలాల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: జనగామ జిల్లా: పాలకుర్తి మండలం వావిలాల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య వెలికట్ట గ్రామ శివారు టికె తండాకు చెందిన భార్యాభర్తలు జాటో హేమానీ, బుజ్జమ్మ ఇద్దరు దంపతులు,…

తెలంగాణను ఆదుకోండి…! ప్రధానికి సీఎం రేవంత్ లేక

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రులతో…

ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

A9 న్యూస్: ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ కుండపోత వర్షాల కారణంగా విజయవాడ నగరం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన…

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున…