Month: March 2024

కమ్మర్పల్లి మండల కేంద్రం లో నమస్తే తెలంగాణ దిన పత్రికలను కాల్చివేసిన కాంగ్రెస్ నాయకులు

నమస్తే తెలంగాణ దినపత్రికలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

శివా నామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు

*హరహర మహ దేవ …. శంభో శంకర -శివనామ స్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు* సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం హరహర మహ దేవ ….. శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో శైవక్షే తాలు మారుమోగాయి. నిజామాబాదు…

(సి ఎస్ సి )కామన్ సర్వీస్ సెంటర్ అందించిన సేవలకు తెలంగాణ వి యల్ఈఉత్తమ అవార్డు అందుకున్న వన్నెల్ బి వాసి రాజుల రామనాధం

*కామన్ సర్వీస్ సెంటర్ (సి ఎస్ సి )లొ తెలంగాణ ఉత్తమ వీఎల్ఈ అవార్డు* *అందించిన సేవలకు గాను ఎంపికైన రాజుల రామనాథం* సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *హైదరాబాద్ , మార్చి 8 :- హైదరాబాదులో ఈ…

వేములవాడ రాజన్న కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* **వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి జాతర* (సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి ) **భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా…

వేములవాడ రాజన్న కు తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచురణార్థం **రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* **వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి జాతర* **భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి* **టిటిడి దేవాలయం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి* —————————— వేములవాడ,మార్చి -07: ——————————- మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. వేములవాడ ఆలయంలో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం *రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ* వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి సమర్పించడం జరిగిందని, అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించామని అన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో స్వయంగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉందని కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి రాలేకపోయారని, ఎన్నికల కోడ్ రాకపోతే ప్రస్తుత వారంలో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయాన్ని సందర్శిస్తారని మంత్రి తెలిపారు. రాజన్న భక్తులుగా తాము వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పలు దఫాలు చర్చించామని, మాటలకే పరిమితం కాకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకున్నామని అన్నారు. మహాశివరాత్రి జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని కొరుతూ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న *ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ* దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా బీసీ రవాణా శాఖ మంత్రి ప్రత్యేకంగా పరివేక్షిస్తున్నారని అన్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు విభాగాలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారని అన్నారు. సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా వృద్ధులకు రావాలని స్వామివారిని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. —————————————————-

నాకు వందపనులుంటాయి అడగడానికి నువ్వు ఎవడివి -దరఖాస్తు దరుడిపై చిందులు వేసినభీమ్గల్ ఎంపీడీఓ

తమాషా చేస్తున్నావా నువ్వెవ్వడివి ధరకాస్తు దారుడుపై చిందులు వేసిన ఎంపిడిఓ సోషల్ మీడియాలో వైరల్ భీంగల్ మార్చి 6( A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం ) భీంగల్ పట్టణానికి చెందిన ఓ సామాన్య పౌరుడు బుదవారం ఎంపిడిఓ కార్యాలయంలో ధరకాస్తు చేసుకోవడానికి వచ్చాడు.…

బాల్కొండ మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన –వేముల

*బాల్కొండలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి* సదాశివ్ బచ్చగొని: A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం *బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బీసీ విభాగం…

భీమ్ గల్ పట్టణం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, పాలాభిషేకం చేయడం జరిగింది ఈ…

అంతర్జాతీయ మహిళ అవార్డు అందుకున్న భీమ్ గల్ మహిళ ఉద్యోగి పురస్తు సువర్ణ

*అంతర్జాతీయ మహిళ దినోత్సవం అవార్డు తీసుకున్న భీంగల్ ఉద్యోగి పురస్తు సువర్ణ..* సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం ప్రోగ్రెస్ రికనైజ్డ్ యూనియన్ఆధ్వర్యంలో నిజామాబాద్ లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవకార్యక్రమం లో భీంగల్ పట్టణానికి చెందిన కస్తూర్బా పాఠశాలలో…

నిజాం షుగర్ కర్మాగారన్ని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రేడ్డి కి వినతి పత్రం అందించిన రైతులు

చెరుకు రైతుల వినతిమేరకు , తెరిపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే DR భూపతి రెడ్డి* NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని తేదీ 3-3-2024 న చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రూరల్ MLA DR R…