కమ్మర్పల్లి మండల కేంద్రం లో నమస్తే తెలంగాణ దిన పత్రికలను కాల్చివేసిన కాంగ్రెస్ నాయకులు
నమస్తే తెలంగాణ దినపత్రికలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…