*బాల్కొండలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి*

సదాశివ్ బచ్చగొని: A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం

*బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బీసీ విభాగం మండల ఉపాధ్యక్షుడు ఉష్కర్ మధు సూదన్,మహేందర్,రాం చందర్ గారి తల్లీ ఇటీవల కాలం చేయడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు*

*అలాగే బాల్కొండ సొసైటీ డైరెక్టర్,మాజీ ఎంపీటీసీ డాక్టర్ ప్రసాద్ గౌడ్ అనారోగ్యంకాగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు*

*బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్,ఎంపీటీసీ సభ్యులు కన్న పోశెట్టి,మాజీ ఉపసర్పంచి షేక్ వాహబ్,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్,మాజీ వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు*

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *