Month: January 2024

అంబేద్కర్ మాల సంఘం అధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం

నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 26: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మగల్లిలో గల అంబేద్కర్ మాల సంఘం అధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాల సంఘం అధ్యక్షుడు పింజ సుదర్శన్, అంబేద్కర్, భారతమాత…

రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్ మరియు బైక్ ర్యాలీ!

నిజమాబాద్ A9 న్యూస్ జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు కూలి సంఘము, ఇఫ్టు, పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించరు. ఈ సందర్భంగా సీపీఐ(యం-యల్)న్యూ డెమోక్రసీ…

మున్సిపల్ లో అవిశ్వాసం వీగిపోయింది

నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 26: * చైర్ పర్సన్ గా పండిత్ వినితను కొనసాగించాలి…. * మీడియా సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు, నాయకులు…. ఆర్మూర్ మున్సిపాలిటీలో జనవరి 4వ తేదీన నిర్వహించినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయినందున ప్రభుత్వం మున్సిపల్ చైర్…

క్షత్రీయ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

క్షత్రీయ స్కూల్ చేపూర్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా – నిర్వహింపబడిన పతాకావిష్కరణ కార్యక్రమంలో క్షత్రీయ విద్యాసంస్థల అధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ , కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ , సెక్రటరి అల్జాపూర్ దేవేందర్…

ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నాతో వినతి పత్రం అందజేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ…

జాతీయ ఓటర్స్ దినోత్సవంనీ జాతీయస్థాయిలో నిర్వహించుకున్నారు……

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా “నమో యువ మద్ధత్ సమ్మేళనం” పేరుతో ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని…

ఘనంగా అంబరీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం

కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి స్టేజి వద్ద ఉన్న అంబరీశ్వర స్వామి దేవాలయం 34వ ప్రత్యేక పూజ కార్యక్రమం జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు…

తలారి సత్యం హత్యపై విచారణకు ప్రభుత్వాన్ని కోరుతo ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ హాల్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి సభ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలారి సత్యం హత్యపై విచారణకు ప్రభుత్వాన్ని కోరుతాం ఆర్మూర్ ఎమ్మెల్యే…