నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 26:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మగల్లిలో గల అంబేద్కర్ మాల సంఘం అధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాల సంఘం అధ్యక్షుడు పింజ సుదర్శన్, అంబేద్కర్, భారతమాత చిత్ర పటాలకు పూలమాలలు వేసి, కొబ్బరికాయ కొట్టి, జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్య్రమానికి సంఘా సభ్యులు పికిలివంటి రాజన్న, పికీలివంటి భాస్కర్, చుక్క నాగరాజు, పికిలివంటి చిట్టి, సాంబార్ భాజన్న, స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *