Month: August 2023

అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్న

నిజామాబాద్ A9 న్యూస్: మిర్థపల్లీ గ్రామంలో: ఆర్మూర్ నియోజకవర్గం మిర్థపల్లీ గ్రామంలో గోసంగి సంఘానికి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేసినట్టు, యొక్క సంఘానికి మంగళవారం ముగ్గు పోయడం జరిగిందని. గ్రామ ఉప సర్పంచ్ మధు వర్మ…

చంద్రయాన్-3 ల్యాండింగ్.. స్కూళ్లకు కీలక ఆదేశాలు

A9 న్యూస్: దేశం గర్వించదగ్గ చంద్రయాన్-3 బుధవారం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని లైవ్ చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు, ప్రిన్సిపల్స్క తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5.20 గంటల నిమిషానికి టీ సెట్,…

ఆర్మూర్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని…ఆకస్మికంగా తనిఖీలు….

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణం ఆరోగ్య కేంద్రంలోని ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమం, 126 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు మరియు 16 మంది మహిళల రక్త నమూనాలు సేకరించడం జరిగింది. వీరందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి…

మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనకు… చలో హైదరాబాద్….

నిజామాబాద్ A9 న్యూస్: నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 29న చలో హైదరాబాద్ కార్యక్రమాలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, కార్మిక…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి విజయం అందించాలి…..

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశ్పల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పర్యటించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి ముందుకు సాగారు.. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు…

మారువేషంలో పిల్లలను ఎత్తుకెళ్లి ప్రయత్నం….

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండలంలోని మంగళవారం బాద్గుణ గ్రామంలో మారువేషంలో వచ్చి పిల్లలకూ మాయ మాటలు చెప్పి, బిస్కెట్లు ఇస్తూ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న. వారిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి స్వాగతం ర్యాలీకి సిద్ధం అంటున్న నందిపేట్ మండలం….

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండలం బీఆర్ఎస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పిలుపు మేరకు. మంగళవారం నందిపేట్ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు పాల్గొని…. ఈనెల 25వ తేదీన మూడోసారి…

ప్రశాంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కార్ల ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు…

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గం కి మూడవసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి అడుగుపెడుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ సందర్భంగా మంగళవారం, ఆర్మూర్ లోని పెర్కిట్ బైపాస్ (బ్రిడ్జి దగ్గర) కార్లతో…

నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సరికొత్త కష్టాలు.. ముందే పసిగట్టిన కేసీఆర్!

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేల అభ్యర్థులకు స్థానికత నుంచి కొంత అసమ్మతి, కొంత వ్యతిరేకత సమస్యగా మారనున్నాయి. ఆ రెండింటినీ ఎదుర్కునేందుకు వారు ఈ సారి తీవ్రంగా కష్టపడక…

విద్యారంగ సమస్యలపై పోరాటడానికి ఆకర్షితులై విద్యార్థులు చేరిక ముందడుగు…

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి భవనంలోని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో 15మంది విద్యార్థులు టీజీవిపి లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా…