నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశ్పల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పర్యటించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి ముందుకు సాగారు.. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి విజయం అందిచాలని కోరారు.. ప్రజలకు సంక్షేమ పథకాల పై క్షుణ్ణంగా వివరించారు.. బి ఆర్ ఎస్ మరియు బిజెపి లానుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక.

 

పార్టీలో చేరిన సభ్యులు: లింబాద్రి, నరేందర్, ప్రేమ్ కుమార్, ఆకాష్, నాగవంశీ, అనిల్, నితిన్, మధు, రాజు, వంశీకృష్ణ, నిఖిల్, పరమేష్, రూపేష్, రోహిత్, రాహుల్, బిన్ను, ప్రజ్వల్, చోటు, వంశీ, వేణు, స్టెప్పెన్, బాలు, వర్ధన్, నివాస్ గౌడ్, పర్వేజ్, అక్లేష్ తదితరులు చేరుకున్నారు.

 

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి గారు, జక్రాన్ పల్లి యువజన విభాగం అధ్యక్షులు సొప్పరి వినోద్, మండల ప్రధాన కార్యదర్శి వసంత రావు, మండల యూత్ ఉపద్యక్షులు మున్నూరు ప్రణయ్ కుమార్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, ఎన్ఎస్ రూరల్ ప్రెసిడెంట్ అభిలాష, మైనార్టీ అధ్యక్షులు అక్బర్, గన్య తండ రాజేష్, పీర్ సింగ్, అలీ, శ్రవణ్, రవి, శ్రీను, గంగారెడ్డి, సుధీర్, సోప్పారి చింటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *