నిజామాబాద్ A9 న్యూస్: 

బాల్కొండ నియోజకవర్గం కి మూడవసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి అడుగుపెడుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ సందర్భంగా మంగళవారం, ఆర్మూర్ లోని పెర్కిట్ బైపాస్ (బ్రిడ్జి దగ్గర) కార్లతో ఉన్ననాయకులు మంత్రి కి గజమాలతో స్వాగతం పలకెందుకు భారీ కార్ల ర్యాలీతో వెళ్లేందుకు వేల్పూర్, భీంగల్ మండలల ఎంపీపీ, జడ్పీటీసీ, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతుబంధు మండల, గ్రామ ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉప సర్పంచ్లు, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కో-ఆప్షన్ సభ్యులు, సొసైటీ, మార్కెట్ కమిటీ, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులందరు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *