మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
నిజామాబాద్ జిల్లా మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పుట్ట వేణు 22 , ప్రాణవ్ రావ్ 19 ఇద్దరు నిజామాబాద్ గాయత్రి నగర్ కు చెందినవారు గా గుర్తించిన పోలీసులు
Latest and Breaking News
నిజామాబాద్ జిల్లా మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పుట్ట వేణు 22 , ప్రాణవ్ రావ్ 19 ఇద్దరు నిజామాబాద్ గాయత్రి నగర్ కు చెందినవారు గా గుర్తించిన పోలీసులు
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగాన రాత్రి కత్తి పోట్ల కలకలం… ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు… నిజామాబాద్ : రూరల్ పోలీస్ స్టేషన్కు వెనుక భాగంలో ఓ విందులో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి… చంద్రశేఖర్ కాలనీకి…
తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల…
horoscope today 04 August 2023 ఈరోజు ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి విద్యార్థులకు మంచి విజయాలు దక్కుతాయి. మీన రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలొస్తాయి. కొన్ని రాశుల…
టీ20ల్లో వెస్టిండీస్ ఎంత బలమైన జట్టో మరోసారి చూపించింది. తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయి, మ్యాచ్ను చేజార్చుకుంది. అరంగేట్ర ఆటగాడు…
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని రొమాంచితమైన…
నిజామాబాద్ జిల్లా A9 news నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో 35 వేల 317 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే…
నిజామాబాద్ జిల్లా A9 news సిపిఎం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల మూలంగా అకాల వర్షాలకు వరదలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇండ్లు మునిగిపోయి సర్వస్వం వరదల్లో కొట్టుకుపోవడం తో పాటు నిరాశ్రయులైన పేదలకు ఆదుకోవటం కొరకు మరియు అనేక…
కామారెడ్డి జిల్లా A9 news ఆగస్ట్ 3 సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత మాట్లాడుతూ…