సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ?
A9 న్యూస్ బాల్కొండ ప్రతినిధి మార్చ్ 28: * సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే లో ఒకొక్క సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి,జనవరి 2021 బాల్కొండ లో ప్రభుత్వానికి…
Latest and Breaking News
A9 న్యూస్ బాల్కొండ ప్రతినిధి మార్చ్ 28: * సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే లో ఒకొక్క సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి,జనవరి 2021 బాల్కొండ లో ప్రభుత్వానికి…
మార్చ్ 26 :సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ, పురానిపేట గ్రామాలను ఎం పి డి ఓ సంతోష్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు…
బాల్కొండ ప్రతినిది మార్చ్ 25: నిజామాబాద్ జిల్లా లోని అల్లకొండ (బాల్కొండ) పురాతన మైన ఖిల్లా పునారుద్దన తో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ద డానికి ప్రభుత్వాన్ని అభ్యర్తిస్తనని రాష్ట్ర నేషనల్ యూత్ ప్రాజెక్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్…
అక్రమంగా అమ్ముదామనుకొని అడ్డంగా దొరికిన మద్యం వ్యాపారి సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం,నుండి రేపురాత్రి వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయడం తో ఇదే అధను గా భావించి, ఎక్కువ రేటు కు అమ్ముకోవచ్చని ముందస్తు…
..బాబాపూర్ ముదిరాజ్ వాడ లో ఘనంగా కామాదహన వేడుకలు సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని బాబాపూర్ గ్రామం లోముదిరాజ్ వాడ లో ఆదివారం రాత్రి కామా దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.…
*సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం** పల్లికొండ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం . పల్లికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఈరోజు బాల్కొండ…
నిజామాబాద్గో జిల్లా భీమ్గల్ మండలం లో గల గోన్ గొప్పుల గ్రామాన్ని అన్నిరకాల రూపు రేఖలు మార్చిన అభివృద్ధి ప్రదాతఅని బూమేశ్వర్ ఆ భివర్ణించారు.మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి కి గోన్ గొప్పుల గ్రామం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు…
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముదిరాజ్ సంఘాలు * *సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం* మార్చి 12:భీమ్ గల్ *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌ: ముఖ్యమంత్రి ఇనుముల.రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో…
*పసుపు ధరలు మరింత పైపైకి* *సాంగ్లీ మార్కెట్లో అంక్సాపూర్ రైతుకు 18,900 పలికిన ధర* *కేంద్రం ఎగుమతుల పెంపు , దిగుమతుల తగ్గింపులే కారణమంటున్న అధికారులు, వ్యాపారస్తులు* *గత ఐదేళ్లలో దేశంలో లక్షన్నర ఎకరాలకు పైగా పెరిగిన సాగు విస్తీర్ణం* *ధర…
*సదాశివ్ *బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం* నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో 10 వ తరగతి 28వ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా…