• *సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం**

 

పల్లికొండ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం .                   పల్లికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆశయాలకనుగుణంగా జరుగుతుందని అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముత్యాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పనిచేయుటకు వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారిలో అశోక్,చందు,రాజేశ్వర్ బద్రి ,నవీన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి జే జే నరసయ్య , కుంట రమేష్ అనంతరావు,కిరణ్, రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *