సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన – ఆవుల రాజిరెడ్డి
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి బాపు గౌడ్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 60 వేల రూపాయల చెక్కును, నర్సాపూర్ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ…