Category: మెదక్ జిల్లా

వైభవంగా పేదవాడు కడుపునిండా అన్నం తినాలి అది సన్న బియ్యం తినాలి:

*అని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమమే ఉచిత సన్నబియ్యం కార్యక్రమం. ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన మాసాయిపేట మండలంలో పరిధిలో ఉన్న గ్రామాలు , చెట్ల తిమ్మాయిపల్లి, నడిమితాండ…

పేద ప్రజలకు సన్నబియ్యంతో కాంగ్రెస్ ముందుకు:

*దొడ్డు బియ్యంతో పేద ప్రజలను మనసును దోచుకున్న కేసీఆర్. ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5 మెద క్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాసాయిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

పలు కార్యక్రమాలో పాల్గొన – తెలంగాణ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి .:

*నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజిరెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ,ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో హాజరైన రాజిరెడ్డి. A9 న్యూస్, కోల్చారం, ఏప్రిల్ 4: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం…

మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా రూపుమాపాలి-జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి.:

ఎ9 న్యూస్ మెదక్ ఏప్రిల్ 4: ఈరోజు శుక్రవారం నాడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరిగిన యాన్వల్ డే ప్రోగ్రాం లో జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు…

అతివేగమే ప్రమాదం-యాక్సిడెంట్లో యువకుడు మృతి:

రామయంపేట ఎ9 ఏప్రిల్ 4: మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు దారుడు అగు దేవన్ పల్లి నాగరాజు తండ్రి నారాయణ నివాసం నిజామాబాద్ టౌన్ & జిల్లా గారు తెలిపినది…

కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర పిసీసీ కార్యదర్శి ఆవుల రాజారెడ్డి:

*శివ యాదవ్ ను పరామర్శించిన మాసాయిపేట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు… *ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను ఆదు కునే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం… మాసాయిపేట A9 న్యూస్, ఏప్రిల్ 4: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన శివ యాదవ్ గత నెల రోజుల…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం:

*అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకునేది లేదు. ఎ9 న్యూస్ ఏప్రిల్ 4: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను, మన రాజ్యాంగాన్ని అవ‌మానించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల…

ప్రతి పేదోడు సన్న బియ్యం తో కడుపు నిండా తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం:

*సామాజిక ప్రజలు అర్హులైన లబ్ధిదారులు సన్న బియ్యంతో తినాలి. ఎ9 న్యూస్ చేగుంట ఏప్రిల్ 4 చేగుంట మండలం మాక్కరాజ్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన…

జాన్ ఫౌండేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న – ఆవుల రాజిరెడ్డి.

*ఏఎన్ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఏ ఆర్ ఆర్ గా అభివృద్ధిలో ముందుకు సాగుతా. ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 3 *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి,ARR గురువారం నాడు నర్సాపూర్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి నేడు…

ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ రాక:

*పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి వెల్లడి. ఎ9 న్యూస్ నర్సాపూర్ ఏప్రిల్ 3 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్ లో రేపు 4-4-2025 (ఉదయం 10:00 గంటలకు) నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి*…