Category: కామారెడ్డి జిల్లా

వేసవి కాలం లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి

A9 న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి: *వేసవి కాలం లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి *ఉమ్మడి జిల్లా ప్రత్యెక అధికారి శరత్ తాగునీటి సరఫరా లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక…

తెలంగాణ మహిళా డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు పి.హెచ్.డి పట్టా సాధించారు

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందుఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్సు కళాశాల బోటని విభాగంలో ప్రొఫెసర్ ఎ.సబితా రాణి పర్యవేక్షణలో ‘ఇన్విట్రో…

దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య*

A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి *దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య దోమకొండ మండల కేంద్రానికి చెందిన వంశీ(24) అనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు దోమకొండ ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామానికి చెందిన వంశీ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో…

నిజాం షుగర్ కర్మాగారన్ని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రేడ్డి కి వినతి పత్రం అందించిన రైతులు

చెరుకు రైతుల వినతిమేరకు , తెరిపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే DR భూపతి రెడ్డి* NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని తేదీ 3-3-2024 న చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రూరల్ MLA DR R…

గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ నల్లమడుగు గ్రామంలో తాండ గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ తెలిపారు ఆదివారం ఉదయం హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్లు…

బాన్సు వాడ పట్టణం లో జంతువులు ఎముకలతో నూనె తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు

బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో రోడ్డులోని ఒక వ్యక్తి ఇంట్లో జంతువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని సమాచారం మేరకు మంగళవారం పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, విచారించగ వస్తావేమనని తేలింది. నిందితుల ఇంటి…

లింగంపల్లి గ్రామంలో పయనీర్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కోత దినోత్సవం

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 11: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో పయనీర్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొత దినోత్సవం నిర్వహించారు. పయనీర్ కంపెనీ సిబ్బంది హరీష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం అనువైన రకం పి 3302…

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నందు రెండో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి మహిళా డిగ్రీ కళాశాల సంస్కృతిక ప్రదర్శనలు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 7: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (మర్కల్) కామారెడ్డి నందు స్టేట్ లెవెల్ వైబ్రేషన్ (కల్చరల్ ఫెస్ట్) రెండవ…

కామారెడ్డి రూరల్ నూతన సిఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్.రామన్

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 7: కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.రామన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంత వరకు సదాశివ నగర్ సిఐగా పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎస్.రామన్ ను నియమించారు. అనంతరం…

బదిలీపై వెళ్తున్న జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 7: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో గణితశాస్త్రం బోధిస్తున్న ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ…