కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 11:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో పయనీర్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొత దినోత్సవం నిర్వహించారు. పయనీర్ కంపెనీ సిబ్బంది హరీష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం అనువైన రకం పి 3302 అనే రకం మొక్కజొన్న వేసుకొని చీడ పీడలను తట్టుకోని ఇతర హైబ్రిడ్ లతో పోలిస్తే రోగాలలో తట్టుకునే శక్తి అధికంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. అలాగే నల్లరేగడి భూముల్లో పి 3401 అనే మొక్కజొన్న రకం అధిక దిగుబడిని ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *