Category: నిజామాబాద్ జిల్లా

ఇందల వాయి సీతారామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం:

ఈ రోజు ఇందల వాయి సీతారామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు సాయంకాలం శ్రీవైష్ణవ బాగవతొత్తముల ఆధ్వర్యము లో అంకురార్పణ, వాసుదేవ పుణ్యాహవాచనం మత్సం గ్రహణం, ఋత్విక వరణం కార్యక్రమాలు యాజ్ఞీకులు శ్రీమాన్ శ్రీ కందాళ రాజగోపాలా చారి గారి…

అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ :

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారు చెరువు దగ్గర అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న 5 ట్రాక్టర్లను మరియు జెసిబి పోలీసులు సీజ్ చేసి వాటి డ్రైవర్ల పై ఓనర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది.…

జాతీయ రహదారిపై కారు బోల్తా:

A9 / ఇందల్వాయి,03. నిజామాబాద్ జిల్లా మండలం పల్లి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 44 పై డివైడర్ ను కారు (టి.ఎస్.08 ఈ.జడ్.1814.)ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్మూర్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

*ఆర్మూర్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి… *అవసరాన్ని ఆసరాతిసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులు… A9 న్యూస్/ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్…

నాన్న, తమ్ముడిని బాగు చూసుకో..’ అంటూ ఆత్మహత్య..:

-నిజామాబాద్ (TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్కు ముందు…

సుర్బిర్యాల్ గ్రామానికి 48 లక్షల నిధుల మంజూరు…

A9 న్యూస్ ఆర్మూర్, 29: ఆర్మూర్ మండలం సుర్బిరియల్ గ్రామ అభివృద్ధికి 48 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ…

కారు డిక్కీలో తరలిస్తున్న మహిళ మృత దేహం.

నిజామాబాద్ జిల్లా:మార్చి 28 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివారులో శుక్రవారం మధ్యాహ్నం దారుణ సంఘటన చోటుచేసుకుంది ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ పరిధికి…

వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం:

*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ . ఎ9 న్యూస్ మార్చ్ 26 తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు…

డబ్బులకు అమ్ముడుపోయే వారు, పూటకో పార్టీ మారే మీరా మా కాంగ్రెస్ నాయకులను విమర్శించేది:

A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియ సమావేశం నిర్వహించిన పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దేగాం ప్రమోద్ లు. ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్…

భగత్ సింగ్ స్పూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమిచలి – ఐ.ఎఫ్.టీ.యు ఉపాధక్షులు సూర్య శివాజీ:

A9 న్యూస్ ప్రతినిధి: ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మామిడిపల్లి లో భగత్ సింగ్ విగ్రహం వద్ద పీ.డి.ఎస్.యు మరియు ఐ.ఎఫ్.టీ.యూ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో షహీద్ దివస్ సందర్బంగా అమరవీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్…