Category: క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి: మాదాపూర్ గ్రామ శివారులోని ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రా పూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న, (42) బాల్నగర్ నుండి తన యొక్క స్కూటీ పై సికింద్రా పూర్ వస్తుండగా వెనకాల వస్తున్న పడకల్…

ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

A9 న్యూస్ మెట్టుపల్లి ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి మెట్ పల్లి పట్టణ శివారులోని అయ్యప్ప దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన…

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: ప్రేమ విఫలంతో ఆత్మహత్య

నిర్మల్ A9 క్రైమ్ న్యూస్ ప్రతినిధి: * నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నాగర్ సోల్ – నర్సపూర్…

మహిళకు తీవ్ర గాయాలు

A9 న్యూస్ ప్రతినిధి క్రైమ్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగవ్వ అనే మహిళ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి క్రింద జారి పడింది. ఈ కార్యక్రమంలో బస్సు…

ఆర్మూర్ పట్టణంలో దారుణ మహిళ హత్య

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ గుర్తు తెలియని దుండగులు వివాహిత మహిళ లాస్య (26) గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వేల్పూర్ మండలం…

విద్యానగర్ కాలనీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: * మృతుడు పాత నేరస్తుడిగా గుర్తింపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బండి గంగాధర్ (64) మానసిక పరిస్థితి సరిగా లేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.…

నిజాం షుగర్ కర్మాగారన్ని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రేడ్డి కి వినతి పత్రం అందించిన రైతులు

చెరుకు రైతుల వినతిమేరకు , తెరిపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే DR భూపతి రెడ్డి* NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని తేదీ 3-3-2024 న చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రూరల్ MLA DR R…

గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ నల్లమడుగు గ్రామంలో తాండ గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ తెలిపారు ఆదివారం ఉదయం హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్లు…

బాన్సు వాడ పట్టణం లో జంతువులు ఎముకలతో నూనె తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు

బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో రోడ్డులోని ఒక వ్యక్తి ఇంట్లో జంతువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని సమాచారం మేరకు మంగళవారం పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, విచారించగ వస్తావేమనని తేలింది. నిందితుల ఇంటి…

ఆటోను డికొన్న బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్

ఆటోను ఢీ కొన్న ఎమ్మెల్యే కాన్వాయ్… సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం – తృటిలో తప్పిన ప్రమాదం…. రుద్రూర్ .మoడలంలోని లింగంపల్లి శివారులో సోమవారం బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బోధన్…