మహిళ మృతి కేసు ను 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ A9 news తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని…