Category: Uncategorized

నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో గణేష్ మండపాలలో కొలువైన గణనాథులు.

నిజామాబాద్ A9 న్యూస్: ఖుదవంద్ పూర్ గ్రామంలోని ప్రజలు వినాయక చవితి పండుగను అంగరంగ వైభావంగా జరుపుకుంటున్నరు. గణనాథులు అన్ని మండపాలలో కొలువై పూజలందుకున్నాయి. ఇట్టి పండుగను హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఎటువంటి విఘ్నాలు,…

నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ విమోచన వేడుకలు.

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం సెప్టెంబర్ 17 నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురా వేశారు. ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి, ఉప సర్పంచ్ భరత్,…

నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో తెలంగాణ జాతీయ విమోచన వేడుకలు

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో తెలంగాణ జాతీయ విమోచన దినోత్సన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ లో జాతీయ జెండా ఎగురావేశారు.ఇట్టి కార్యక్రమం లో భాగంగా రోడ్లను పరిశుభ్రంగా ఊడ్చారు. సర్పంచ్ కోలుకొండ చిన్న సాయన్న, ఎంపీటీసీ అన్నగౌడ్…

ప్రభుత్వ పాఠశాలలో కెసిఆర్ ఎమ్మెల్యే చిత్రపటలకు పాలభిషేకం

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ప్రవేశ పెట్టిన, అల్పాహారం పథకానికి కృతజ్ఞతగా తెలిపిన విద్యార్థులు శనివారం మోడల్ స్కూల్ లో బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కెసిఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ల చిత్రపటానికి పాలాభిషేకం…

7 అగ్రకుల పార్టీల పై “ధర్మ సమాజ్ పార్టీ -ధర్నా”

నందిపేట్ మండల కేంద్రంలో భారీ ఎత్తున బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మల దహనం.ధర్నా. నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 14 a9న్యూస్. 93% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండగా 7 శాతం లేని అగ్రకులాలు BRS, BJP,…

100% రాయితీపై చేప పిల్లలు విడుదల

మోపాల్ మండలంలోని న్యాల్ కల్ గ్రామములోని మాసాని చెరువు నందు 2016-17 సంవత్సరము నుండి 100% రాయితీపై చేప పిల్లలు విడుదల రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,…

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిరసనలు

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిరుద్యోగ వృత్తి ఉద్యోగుల పట్ల తెలంగాణ వ్యవస్థ పట్ల నిరాహార దీక్ష చేస్తే అక్రమంగా అరెస్టు చేశారు సిరికొండ మండలంలో బిజెపి కార్యకర్తలు పెద్ద…

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం

బాసర మండల కేంద్రంలో నిన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు బాసర మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 9…

సాదాపూర్ గేటు వద్ద భాజపా శ్రేణులు రాస్తారోకో

బోధన్:: ఎడపల్లి:: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన దానిని జీవించుకోలేక ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని నిరసిస్తూ గురువారం ఎడపల్లి మండలం సాదాపూర్ గేటు వద్ద భాజపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. రాస్తారోకోతో…