Author: anewsinc-admin

గవర్నర్ 5 ప్రశ్నలపై ప్రభుత్వ వివరణ.. ఇక అదే తరువాయి..!

తెలంగాణలో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై తనకున్న 5 సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కారును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరిన విషయం తెలిసిందే. అయితే.. గవర్నర్ లేవనెత్తిన అన్ని సందేహాలపై సర్కారు వివరణ ఇస్తూ..…

మాజీ సీఎం ఓఎస్డీకి వీడియో కాల్.. లక్షలు లాగేసినా ఆపలేదు.. టార్చర్ తట్టుకోలేక..!

ఆయన ఓ ఉన్నతాధికారి. వయసు 58 ఏళ్ల ఉంటుంది. కర్ణాటక మాజీ సీఎం దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేశారు. అలాంటి వ్యక్తికి ఓ అమ్మాయితో వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి…

మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు.. స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు.…

horoscope today 05 August 2023

horoscope today 05 August 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం రోజున చంద్రుడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… horoscope today 05 August 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర…

జిల్లాలోని 49 మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులు

కామారెడ్డి కలెక్టరేట్లు జిల్లాలోని 49 మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లు శనివారం రెండు దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రాజు తెలిపారు. మద్యం దుకాణం 02 కు అడ్లూరు గ్రామానికి…

ఏర్గట్ల మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఫిజియోథెరపీపై అవగాహన

ఏర్గట్ల మండల కేంద్రంలోని మండల మహిళా సమస్య కార్యాలయ వద్ద ఐకెపి టీఎస్ ఈఆర్పి వివోఏలకు ఏపీఎం శ్యామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డాక్టర్ రమేష్ వీడియో తెరిపిపై అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ అందరూ…

పేరాలసిస్ తో బాధ పడుతున్న పేషంట్ చికిత్స కోసం మంత్రి వేముల భరోసా…. 2లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి

హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో …ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స కొరకు…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బి ఆర్ ఎస్ యూత్ నాయకులు

టిఆర్ఎస్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దానికి నిదర్శనం వంద పడకల ఆసుపత్రి అని ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం చేసుకుంటున్నారని యూత్ నాయకులు తెలిపారు…

మంథని నుండి పిప్రి రోడ్

ఇటీవలే భారీ వర్షాలతో ఆర్మూర్ మండలం మంథని గ్రామం నుండి పిప్రి గ్రామం వరకు రోడ్ పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈరోజు రోడ్ మరమ్మతుల పనులను ప్రారంబించడం జరిగింది.

డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు లు. భర్త, అత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.